Wednesday, September 24, 2025

News

సభలకు వచ్చే జనాలంతా ఓటర్లు కాదు: కమల్ హాసన్

కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సభలకు వచ్చే జనాలంతా ఓటేస్తారనేది భ్రమ" బహిరంగ సభలకు, రాజకీయ సమావేశాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న ప్రజలని ఓట్లు గా భావించద్దని దా మక్కల్ నీది మయ్యం...

నంబర్ 1 గా ఎదగాలి : కలెక్టర్ల సదస్సులో  చంద్రబాబు 

2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్‌వన్‌ దేశంగా తీర్చిదిద్దాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ, పాలనలో దృఢ సంకల్పంతో ముందడుగు వేయాల్సిన అవసరాన్ని సూచించారు. 15 నెలల...
spot_imgspot_img

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణం – చంద్రబాబు ఆదేశాలు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో రోజురోజుకు యాత్రికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్ స్టేషన్ నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ – పూర్తి వివరాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-2 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు ఆసక్తిగా...

అవినీతి అంతం ‘లేడీ మినిస్టర్‌’ పంతం

సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్లోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా అవినీతి నిర్మూలన లక్ష్యంగా...

బందర్ లో టెన్షన్…ఆర్ఎంపీ మీద జనసేన మూకదాడి

మచిలీపట్నం వద్ద జనసేన శ్రేణులు రెచ్చిపోయాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశాడనే కారణంతో ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై మూకదాడికి దిగారు. తాళ్లపాలెం పంచాయతీ హెచ్.సత్తెనపాలెంలో...

సీజనల్ వ్యాధుల నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు – హెచ్చిరించిన కమీషనర్

సీజనల్ వ్యాధుల నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరిక సీజనల్ వ్యాధుల నివారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఎట్టి...