లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కింగ్ ఈజ్ బ్యాక్! 71వ సెంచరీ చేసిన కోహ్లీ – అఫ్గాన్ టార్గెట్ 213
IND vs AFG, Asia Cup 2022 Super 4 Match: ఆసియాకప్ -2022 ఆఖరి పోరులో టీమ్ఇండియా విధ్వంసకరంగా ఆడుతోంది. అఫ్గానిస్థాన్కు 213 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. అభిమానుల కోరికను మన్నిస్తూ.. క్రికెట్ పిచ్పై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (122*; 61 బంతుల్లో 12x4, 6x6) తిరిగి తన పీక్ ఫామ్కు వచ్చేశాడు. మూడేళ్లకు పైగా ఎదురు చూస్తున్న 71వ అంతర్జాతీయ శతకం బాదేశాడు. అతడికి తోడుగా ఓపెనర్
PM Kisan: రైతులకు శుభవార్త.. రెండు వారాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమా అయ్యే...
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Sunday, September 18, 2022, 9:53 [IST] అన్నదాతలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి సంవత్సరం రైతులకు రూ.6 వేలను బ్యాంక్ అకౌంట్లో జమా చేస్తారు. మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున