లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌! 71వ సెంచరీ చేసిన కోహ్లీ – అఫ్గాన్‌ టార్గెట్‌ 213

IND vs AFG, Asia Cup 2022 Super 4 Match: ఆసియాకప్‌ -2022 ఆఖరి పోరులో టీమ్‌ఇండియా విధ్వంసకరంగా ఆడుతోంది. అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల భారీ టార్గెట్‌ నిర్దేశించింది. అభిమానుల కోరికను మన్నిస్తూ.. క్రికెట్‌ పిచ్‌పై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (122*; 61 బంతుల్లో 12x4, 6x6) తిరిగి తన పీక్‌ ఫామ్‌కు వచ్చేశాడు. మూడేళ్లకు పైగా ఎదురు చూస్తున్న 71వ అంతర్జాతీయ శతకం బాదేశాడు. అతడికి తోడుగా ఓపెనర్‌
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

PM Kisan: రైతులకు శుభవార్త.. రెండు వారాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమా అయ్యే...

For Quick Alerts Subscribe Now   For Quick Alerts ALLOW NOTIFICATIONS   | Published: Sunday, September 18, 2022, 9:53 [IST] అన్నదాతలను ఆదుకునేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింది ప్రతి సంవత్సరం రైతులకు రూ.6 వేలను బ్యాంక్ అకౌంట్లో జమా చేస్తారు. మూడు విడతల్లో అంటే నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2 వేల చొప్పున

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement