లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Tata Play Binge: టాటా ప్లే అదిరిపోయే ఆఫర్.. రూ.299కే ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు..

For Quick Alerts Subscribe Now   For Quick Alerts ALLOW NOTIFICATIONS   | Published: Saturday, September 24, 2022, 11:55 [IST] ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా ప్లే అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. టాటా ప్లే బింజ్(Tata Play Binge) పేరుతో రూ.299కే 17 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ అందించనుంది. నెలకు కేవలం రూ. 59తో ప్రారంభించి, వినియోగదారులు మార్కెట్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన OTT కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందవచ్చు. 59
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

రాజస్తాన్ ఎఫెక్ట్-కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్ అవుట్ ? కొత్తగా చేరేది వీరే..

రాజస్తాన్ లో సీఎంగా పనిచేస్తూ, అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులోకి వెళ్లిన అశోక్ గెహ్లాట్ అంతే వేగంగా వెనకడుగు వేయాల్సిన పరిస్దితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపికైనా రాజస్తాన్ సీఎంగా కొనసాగుతానంటూ మొండికేసిన గెహ్లాట్ కు ఒకే వ్యక్తికి ఒకే పదవి నిబంధన తొలి షాకిచ్చింది. అనంతరం రాజస్దాన్ సీఎంగా తన అనుయాయుడు సీపీ జోషిని నియమించాలని పట్టుబట్టిన గెహ్లాట్ కు అధిష్టానం మరోసారి షాకిచ్చింది. తన ప్రత్యర్ధి సచిన్ పైలట్ ను రాజస్తాన్

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement