లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఏపీ సర్పంచుల సంఘం – పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ
ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్రస్థాయి భేటీ… వేతనాల పెంపునకు డిమాండ్లు.
14వ ఆర్థిక సంఘం నిధుల చెల్లింపునకు డిమాండ్.
రూ.8,660 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని స్పష్టీకరణ .
వాలంటీర్లకు, ఆయాల కంటే తక్కువ వేతనం...
మనకు బాహుబలి సినిమాలు వద్దు.. ఎన్టీఆర్లా డైలాగ్ చెప్పలేం.. కార్తీ ఎమోషనల్ స్పీచ్
పొన్నియన్ సెల్వన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో శుక్రవారం జరిగింది. ఈ వేడుకలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, విక్రమ్, కార్తీ, జయం రవి, ఏఆర్ రెహ్మాన్, శరత్ కుమార్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ వేడుకలో హీరో కార్తీ ఇంకా మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ లాంటి గొప్ప సినిమా చేసినప్పుడు చాలా విషయాలు గుర్తుకు వస్తున్నాయి. కులం, మతం అనే విషయాలను పక్కనపెట్టినప్పుడు సినిమా ఎంత