లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
17 లక్షల రూపాయల చాక్లెట్లు ఎత్తుకెళ్లారు
ఉత్తరప్రదేశ్లోని ఒక గోడౌన్ నుంచి దొంగలు రూ. 17 లక్షల విలువైన చాక్లెట్లు దొంగతనం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోదగ్గరలోని చిన్హట్ ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది.
సోమవారం రాత్రి దాటిన తరువాత...
శ్రీ మహావిష్ణువు ఆ మూడు అడుగులు ఎందుకు అడిగాడు, ఆ అడుగులు దేనికి సంకేతం!
Vamana Jayanti 2022: విష్ణుమూర్తి ధరించిన దశావతారాల్లో ఐదవ అవతారం,మొదటి మానవ అవతారం వామనుడు. అదితి గర్భాన జన్మించిన వామనుడుబలిచక్రవర్తి ప్లహ్లాదుని మనువడు. వైరోచనుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగము చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అంతట విష్ణుమూర్తి తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా