లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఏపీ సర్కారు బాటలో కేంద్రం- బడి బాగు కోసం పీఎం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులతో మాట్లాడారు. భారతదేశం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సరైన దిశలో పయనిస్తోందని అన్నారు. 2020లో ప్రారంభించిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ప్రధాని మోదీ అన్నారు. "జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో మా ఉపాధ్యాయులు పెద్ద పాత్ర పోషించారు. యువ హృదయాలను ఆవిష్కరించినందుకు ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు" అని ప్రధాని మోదీని చెప్పారు.
Girlfriend:గర్ల్ ఫ్రెండ్ ను రేప్ చేశాడు,ప్రియుడి తల్లికి మ్యాటర్ తెలిసి పవర్ ఫుల్ స్కెచ్,...
నాగ్ పూర్/భోపాల్: బాగా చదువుకున్న యువతి ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. యువతి ప్రతినిత్యం ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలో పని చేస్తున్న ఆయువతి కంపెనీ పనుల మీద అనేక నగరాలు తిరుగుతోంది. కొంతకాలం క్రితం ఆ యువతికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను ఆ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. ప్రియుడు అతని తల్లిని అతని ప్రియురాలికి పరిచయం చేశాడు. ప్రియురాలితో