లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Job Insecurity & Moonlighting: ఉద్యోగుల్లో అభద్రత ఒత్తిడి.. ఎలా ఎదుర్కోవాలంటే?
Job Insecurity & Moonlighting: ప్రముఖ ఐటీ సంస్థ విప్రో 300 మంది ఉద్యోగులను ఉన్నపళంగా పీకేసింది. మూన్ లైటింగ్ విధానంలో విప్రోకు చెందిన 300 మంది ఉద్యోగులు.. తమ పోటీ సంస్థ కోసం కూడా పని చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో ఆ 300 మందిని ఉద్యోగాల్లో నుండి పీకేసి ఇంటికి పంపించింది. మూన్ లైటింగ్ విధానంలో పని చేయడం తమ సంస్థకు నమ్మక ద్రోహం కలిగించడమేనని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ తెలిపారు.
వడ్డీ రేట్లను పెంచిన యాక్సిస్ బ్యాంక్
జూలై 16, 2022 నుండి అమల్లోకి వచ్చేలా, Axis బ్యాంక్ నిర్దిష్ట పదవీకాలానికి (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను పెంచింది.
6 నెలల నుంచి...