లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సీఎం జగన్ ఎన్నిక చెల్లదంటూ ఉత్తర్వులు – విచారణకు ఈసీ ఆదేశం: మీడియా కథనంగా..!!
అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక చెల్లదని తేల్చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే గుంటూరు జిల్లాలో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో వైఎస్ జగన్ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పటివరకు గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన ఆయన తల్లి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.వైఎస్ఆర్సీపీకి వ్యవస్ధాపకుడి, పార్టీ అధినేతగా ఉంటూ వచ్చారు వైఎస్ జగన్.
GodFather: తార్ మార్ తక్కర్ మార్ అంటూ.. సల్మాన్ ఖాన్ తో కలిసి అదరగొట్టిన...
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Tuesday, September 13, 2022, 18:59 [IST] మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తదుపరి సినిమా గాడ్ ఫాదర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులలో కూడా ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల