లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
అజారుద్దీన్ పై సొంత పార్టీ నేతల ఫైర్ – ప్రభుత్వంతో మిలాకత్ : బ్రాండ్...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసారు. ఆదివారం హైదరాబాద్ కేంద్రంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి టకెట్ల కేటాయింపు..నిర్వహణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విఫలమైంది. దీంతో..ఈ మ్యాచ్ నిర్వహణలో వస్తున్న ఆరోపణలు.. వైఫల్యాలతో ప్రభుత్వం - హెచ్సీఏ కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం
Indian Debts: భారత్ పై భారీగా అప్పుల భారం.. ఆందోళన కలిగిస్తున్న విదేశీ అప్పులు.....
భారత అప్పులు.. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం భారత విదేశీ లోన్స్ నిష్పత్తి 8.2% పెరిగి 620.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ ను వెనక్కు నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. GDPలో అప్పుల శాతం.. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో భారత అప్పులు 573.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మార్చి 2021 చివరి నాటికి 21.2% ఉన్న GDPలో రుణ నిష్పత్తి మార్చి 2022లో 19.9%కి