లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Aadhaar: మనుషుల్లాగా గేదెలకు ఆధార్ కార్డ్.. వెల్లడించిన ప్రధాని మోదీ.. రైతులకు మేలు..
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Updated: Monday, September 12, 2022, 22:56 [IST] Pashu Aadhaar: ఈరోజు జరిగిన అంతర్జాతీయ పాడిపరిశ్రమ సదస్సులో ప్రధాని మోదీ పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఆధార్ కార్డు.. కొన్నేళ్లుగా, కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో భిన్నమైన మార్పును తీసుకొచ్చింది. పశుసంపదకూ గుర్తింపుగా.. కిసాన్ యోజన లేదా మరేదైనా
దీప ప్లాన్ సక్సెస్ – వినాయకుడి సాక్షిగా మోనిత మాట కాదని దీప మాట...
వినాయకుడి బొమ్మలు అమ్ముకునే అమ్మాయిని నిజంగా మనం ఎక్కడా చూడలేదా? తనని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుందని కార్తీక్ మోనితని అడుగుతాడు. అంతక ముందు ఎప్పుడు ఆ అమ్మాయిని చూడలేదని మోనిత అంటుంది. రోడ్డు మీద చాలా చోట్ల చిన్న పిల్లలు పని చేస్తూ కనిపించారు, కానీ ఎవరి మీద కలగని జాలి ఈ అమ్మాయి మీదే ఎందుకు అనిపించిందని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత డైవర్ట్ చేద్దామని చూసినా చుట్టూ తిరిగి