లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
డౌన్ ట్రెండ్లో బంగారం ట్రేడింగ్..!!
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Monday, September 19, 2022, 12:15 [IST] ముంబై: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవ్వాళ కొంతమేర తగ్గింది. వాటి ధరలో డౌన్ ఫాల్ కనిపించింది. డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ నమోదైంది. ఇదివరకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 100 నుంచి
కోటిపల్లి-నర్సాపూర్ న్యూలైన్ జాప్యానికి ఏపి నే కారణం-కేంద్రం
ఏపీ తీరు వల్లే కోటిపల్లి-నర్సాపూర్ న్యూలైన్(57.21 కిలోమీటర్లు ప్రాజెక్టు ఆగిపోయిందని కేంద్రం స్పష్టం చేసింది.ప్రాజెక్ట్లో తన వాటాగా చెల్లించాల్సిన వాటాను ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది.ఈ ప్రాజెక్టు ఖర్చులో 25...