లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రైతులకు శుభవార్త.. రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ..
వ్యవసాయ రంగంలో తగినంత రుణ సదుపాయం కల్పించేందుకు రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణంపై సంవత్సరానికి 1.5 శాతం వడ్డీ రాయితీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ప్రధాని...
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టె ఆలోచన విరమించుకోవాలి
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టె ఆలోచన విరమించుకోవాలని రాజమహేంద్రవరం విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం వద్ద రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో...