లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
భూమి కోసం తహసీల్దార్ ఆఫీసులో రైతు దీక్ష, ఆవేదనతో ఆగిపోయిన గుండె!
Chittoor News : చిత్తూరు జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. పెనుమూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేస్తున్న రైతు గుండెపోటుతో మృతి చెందాడు. పొలం సమస్య పరిష్కరించాలని నిన్నటి నుంచి రైతు దీక్ష చేస్తున్నాడు. అసలేం జరిగింది? చిత్తూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు నిన్నటి నుంచి నిరసన చేస్తోన్న రైతు మృతి చెందాడు. గత 90 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని
ట్రాప్ ద్వారా ముసుగులొకి దింపి ఆ తర్వాత బ్లాక్ మెయిల్
యువత ను ట్రాప్ చేసి ఆపై బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ :
అర్దికంగా పరవాలేదు అనుకోనే యువకులకు వలవేస్తుంది... తియ్యగా మాట్లాడుతుంది.. ఆపై ఫోన్ నెంబర్ తీసుకోని మాటలు కలిపి యువకులకు నగ్న...