లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
బ్రిటన్-అమెరికా సంబంధాలు లిజ్ ట్రస్, బైడెన్ల పాలనలో మెరుగు పడతాయా, మరింత బలహీనపడతాయా?
బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్, విదేశాంగ విధానాలకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు. అందులో ముఖ్యమైనది అమెరికాతో సంబంధాలు. లిజ్ ట్రస్ గురించి ఏమనుకుంటున్నారని వాషింగ్టన్లోని అమెరికన్లను అడిగితే వారిలో ఎక్కువ మంది తెల్లముఖమేసి అలా చూస్తూ ఉండి పోతారు. మరొకవైపు 'బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరో చూడండి', 'లిజ్ ట్రస్ ఎవరు?' అంటూ అమెరికా పత్రికల్లో శీర్షికలు కనిపిస్తున్నాయి. సరే ఇది ఎలా ఉన్నా బ్రిటన్ కొత్త ప్రధాని విధానాలు ఎలా ఉండనున్నాయో అమెరికా
చిన్నారికి చెప్పు తొడిగిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వ్యక్తమవుతోంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన చేపట్టిన యాత్ర 11వ రోజుకు చేరుకుంది. కేళలోని హరిపద్లో యాత్ర ప్రారంభమవగా రాహుల్ గాంధీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడక సాగించారు. యాత్రలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తన ముందు నడుస్తున్న ఓ బాలిక చెప్పు ఊడిపోయి ఇబ్బంది పడుతుండటంతో రాహుల్.. స్వయంగా ఆ బాలికను ఆపి స్వయంగా చెప్పు తొడిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను