లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
తెలంగాణాపై కేంద్రం ఫోకస్: వరంగల్ లో రెండురోజులపాటు కేంద్రమంత్రి పర్యటన; బీజేపీ శ్రేణుల్లో జోష్!!
తెలంగాణలో టిఆర్ఎస్ను గద్దె దించాలని బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుంది. రోజుకో రకమైన వ్యూహాలతో టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై యుద్ధం ప్రకటించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ప్రజా సంగ్రామ పాదయాత్రలకు కేంద్రమంత్రులను తెలంగాణాకు రప్పిస్తూ తెలంగాణాలో పట్టు సాధించటం కోసం కష్టపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలతోనూ బీజేపీ దూకుడుగా
యాక్టివాలో రూ.550 కి పెట్రోల్ కొట్టిస్తే, కస్టమర్కి రూ.55.000 చార్జ్ చేశారు, అట్లుంటది డిజిటల్...
Updated: Saturday, September 24, 2022, 16:37 [IST] డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ చేతిలో డబ్బులు తీసుకువెళ్లటమే మానేశారు, బదులుగా స్మార్ట్ఫోన్లు, క్రెడిట్/డెబిట్ కార్డులను తమ వెంట తీసుకెళ్లి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఓ రకంగా మనకు మేలు చేసినప్పటికీ, వీటి వలన ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంది. మనం అప్రమత్తంగా లేకపోతే, మోసగాళ్లు మన అకౌంట్లలోని డబ్బులన్నింటినీ మాయం చేసేస్తారు. అసలు, ఇప్పుడు ఈ విషయం గురించి