లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
టీఆర్ఎస్ నేతలను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి.!విరుచుకుపడ్డ బండి సంజయ్.!
హైదరాబాద్ : టిఆర్ఎస్ నేతలను పట్టుకొచ్చి జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద కట్టేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అప్పుడే ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు పడుతున్న బాధలు వారికి తెలిసొస్తాయన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాదు కానీ, భూకబ్జాలు, కమీషన్ల పేరుతో టీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రశేఖర్ రావుకు ఏ మాత్రం మానవత్వం ఉన్నా జవహర్ నగర్ డంపింగ్ యార్డు
CM జగన్ నర్సీపట్నం పర్యటన షెడ్యూల్…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఖరారైంది.28 న బుధవారం సీఎం గన్నవరం నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.40 గంటలకు నర్సీపట్నం...