లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బీజేపీ నేత డీకే అరుణ
డీకే అరుణ.. గద్వాల జేజమ్మగా ఈమె పేరు తెలియని తెలంగాణ వారు ఉండరు. ఆమె పుట్టిల్లు, మెట్టినిల్లు రెండూ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలే. కేసీఆర్ కుటుంబం రూ.లక్షల కోట్లు పోగేసింది.. రాష్ట్ర సర్కారుపై...
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిరుతలివి, 70 ఏళ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టాయి.
భారత్లో 1952లో అంతరించిపోయాయని ప్రకటించిన తర్వాత దేశంలో తిరిగి చిరుతలు సంచరించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 పులులను శనివారం మధ్యప్రదేశ్లో ఉన్న కునో నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టారు. ఈ పులులు భారత్ లో అడుగు పెట్టిన తర్వాత నెల రోజుల పాటు ఈ నేషనల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో క్వారంటైన్ చేస్తారు. ఆ తర్వాత వాటిని జాతీయ పార్కులో విడిచిపెడతారు. https://twitter.com/MIB_India/status/1571015694007021569 ఈ జాతి చిరుతలు