లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
టీఎస్ ఈసెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభంకానుంది. ఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. వీరికి సెప్టెంబరు 9 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సెప్టెంబర్ 17న ఈసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు జరగనుంది. మొదటి
తెలంగాణ కాంగ్రెస్ లో మరో ఇద్దరు నేతల విబేధాలు
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి.
ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తో పాటు రేవంత్ టార్గెట్ గా పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా మరో నేత… కీలక...