లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Guppedantha Manasu: సంబరపడిపోతున్న దేవయాని.. రిషి ప్రశ్నకు వసుధార ఏం సమాధానం చెప్పనుంది?

రిషి దగ్గరికి వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది వసుధార. కానీ రిషి మాట్లాడకపోవడంతో, బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. అనంతరం మహేంద్రా, జగతి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. మనవళ్ల వాళ్లు విడిపోవాల్సి వచ్చింది, లేదంటే.. రిషి, వసుధార చాలా సంతోషంగా ఉండేవారు అని, అవును.. ఇదంతా నేనే చేశాను అని మహేంద్రా.. జగతితో అంటాడు. నేను అనేదాన్ని లేకపోతే ఇలా జరిగేది కాదు కదా మహేంద్రా అని జగతి అంటుంది. ఇలా వీళ్లిద్దరూ బాధపడుతూ ఉంటారు.
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Girlfriend: భర్త లేడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ఒకరు హత్య, ఒకడు...

చెన్నై/ కడలూరు: ఇద్దరు యువకులు చాలాకాలంగా స్నేహితులు. ఇద్దరు డ్రైవర్లు కావడంతో నిత్యం కలుస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అయిన యువకుల మద్య ఇటీవల గొడవలు మొదలైనాయి. సాటి స్నేహితులు ఇప్పటికే ఇద్దరి మద్య రాజీలు చేశారు. రాత్రి స్నేహితులు నిర్జనప్రదేశంలో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఆ సందర్బంలో ఓ యువకుడు హత్యకు గురైనాడు. యువకుడి హత్యతో అతని బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడితో పాటు

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement