లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Famiy: కొడుకు, కూతురిని చంపేసి తల్లి ఏం చేసిందంటే ?, తమ్ముడి ఇంటిలో ఏం...
బెంగళూరు/తుమకూరు: వివాహం చేసుకున్న మహిళ సంతోషంగా జీవిస్తోంది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండేది. పుట్టింటి దగ్గర పని ఉందని భర్తకు చెప్పిన మహిళ ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తమ్ముడి ఇంటిలో ఉన్న మహిళ అంగడికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లి ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. Girlfriend: భర్త లేడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ఒకరు హత్య, ఒకడు
Earthquake: 7.7 తీవ్రతతో వణికిన తీరం : సునామీ అలర్ట్: రోడ్లపై జనం పడిగాపులు..!!
మెక్సికో సిటీ: మెక్సికోలో పెను భూకంపం సంభవించింది. మెక్సికో పశ్చిమం-ఆగ్నేయ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత భారీగా ఉంటోంది. పలు భవనాలు కంపించాయి. బీటలు వారాయి. కొన్ని చోట్ల భవనాలు ధ్వంసం అయ్యాయి. వాటి శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మరణించారు. తీర ప్రాంతం కావడం వల్ల సునామీ అలర్ట్ను జారీ చేశారు అధికారులు. ప్రధాన భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి స్వల్పంగా ప్రకంపించింది. దీనితో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి