లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రేపటి నుంచి అమరావతి రైతుల మహాపాదయాత్ర
Maha Padayatra: అమరావతి ఏకైక రాజధాని నినాదంతో రైతులు చేపడుతున్న మలివిడత మహా పాదయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ప్రారంభమైయ్యే ఈ యాత్రకు అడ్డంకులెన్ని వచ్చినా, యాత్రను ముగించే లక్ష్యంతో రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి ఆవశ్యకతను ప్రజలందరికీ వివరించి మద్దతు కూడగడతామని ఐకాస నేతలు, రైతులు చెబుతున్నారు. వెంకటపాలెం నుంచి ప్రారంభం గుంటూరు జిల్లా వెంకటపాలెంలో రేపు అమరావతి మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవెల్లికి చేరుకోవటంతో పాదయాత్ర ముగుస్తుంది. ఆరోజు అక్కడ
కోనసీమలో ఎస్పీ ఇబ్బంది పెడుతున్నారు ఎమ్మెల్యే రాపాక
కోనసీమలో కోడిపందాలపై ఎస్పీ ఇబ్బంది పెడుతున్నారు ఎమ్మెల్యే రాపాక
కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు అన్నీ ఉంటాయి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
అమలాపురంలో మంత్రి విశ్వరూప్ తో ముగిసిన ఎమ్మెల్యేల...