లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు.!ప్రజల సంక్షేమానికే కేసిఆర్ పెద్ద పీఠ.!సీఎంపై మంత్రి ఎర్రబెల్లి...
హనుమకొండ/హైదరాబాద్ : కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గ్రామ స్థాయిలో బిజెపి నేతలు, కార్యకర్తలు ఎన్ని ఆటంకాలు కల్పిచినా, నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రంలో సిఎం చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు ఒక యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజాభీష్టానికి పెద్దపీట వేస్తూ, వారి సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకే దేశానికే రాష్ట్రం అదర్శంగా నిలుస్తుందన్నారు.
రాణించిన చహర్, అక్షర్.. ఇండియా టార్గెట్ 190
జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియన్ బౌలర్లు అంచనాలకు తగినట్లే రాణించారు. టెయిలెండర్లు పోరాడటంతో జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 రన్స్కు ఆలౌటైంది.
హరారె: జింబాబ్వేను మొదట్లోనే బెంబేలెత్తించి చివర్లో వదిలేశారు ఇండియన్ బౌలర్లు....