లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
వాసి వాడి తస్సాదియ్యా, ఐదేళ్ల తర్వాత ఐటీసీ రేంజ్ మళ్లీ పెరిగిందిగా!
ITC’s marketcap: ఈ ఏడాది ప్రారంభం నుంచి చాప కింద నీరు సైలెంట్గా విస్తరిస్తున్న ఐటీసీ (ITC) మరో ఘనతను సాధించింది. ఐదేళ్ల విరామం తర్వాత, ఈ కంపెనీ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) ₹4,00,290 కోట్లకు చేరింది. శుక్రవారం మార్కెట్లో ఐటీసీ షేరు ధర రూ.324.25 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే దాని 52 వారాల గరిష్టం కూడా. మార్కెట్ ముగిసేసరికి, 1.81 శాతం లేదా రూ.5.75 లాభంతో రూ.323.35 దగ్గర ముగిసింది. దీంతో కంపెనీ
ప్రజలతో ఒక ఆట, ప్రభుత్వంతో ఒక ఆట ఆడుతున్న బీజేపీ?
ఏ రోటికాడ ఆ పాట పాడాలంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతాపార్టీ నేతలు. ఎంత చేసినా ఏపీలో అధికారం రాదుకాబట్టి ప్రభుత్వంలోకానీ, పార్టీలోకానీ పదవుల విషయంలో ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని భావిస్తున్నారు. ఇక్కడి నాయకులకు కూడా ఏ అంశంపై ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో అర్థంకాని అయోమయావస్థకు చేరుకున్నారని, వారికి దిశ, నిర్ధేశం చేయాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అమరావతి రాజధానిగా ఉండే అంశంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా