లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Reliance: రిలయన్స్‌కు జాక్‌పాట్.. రెండు కంపెనీల కొనుగోలు.. డీల్ తో కంపెనీకి లాభాల వర్షం..

For Quick Alerts Subscribe Now   For Quick Alerts ALLOW NOTIFICATIONS   | Published: Sunday, September 11, 2022, 12:55 [IST] Reliance Industries: భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అదానీ గ్రూప్‌తో సమానంగా తన వ్యాపారాన్ని విస్తరించడం ప్రారంభించిందని మనందరికీ తెలుసు. కానీ స్వల్ప తేడాతో అదానీ గ్రూప్ మాత్రం కొత్త రంగాలు, కొత్త వ్యాపారాలు, అనుభవం లేని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తోంది. దూకుడు పెంచిన అదానీ..
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

BSE500 చప్పగా సాగినా, ఈ వారంలో ఈ 14 స్టాక్స్‌ ఇరగదీశాయి

Stock Market: ఈ వారంలో BSE500తో కేవలం 0.34 శాతం పెరిగి, 24,232 వద్ద ముగిసింది. బ్రాడర్‌ మార్కెట్ కన్సాలిడేట్‌ అయినప్పటికీ, BSE500లోని 14 కౌంటర్లు మాత్రం తమ పెట్టుబడిదారులకు రెండంకెల రాబడిని అందించాయి.  ఈ 14 పేర్ల ప్యాక్‌లో టాటా టెలీ సర్వీసెస్‌ ముందుంది. క్రితం వారంలోని రూ.93.85 నుంచి 43.63 శాతం పెరిగి రూ.134.80కి చేరుకుంది, BSE500 టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కంపెనీ కనీసం గత 15 త్రైమాసికాలుగా

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement