లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది-అశోక్ గజపతిరాజు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా పర్యటనపై పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు....
కేసీఆర్ వర్సస్ అమిత్ షా – హైదరాబాద్ కేంద్రంగా : సెప్టెంబర్ 17 –...
సెప్టెంబర్ 17. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలను హీటెక్కిస్తున్న రోజు. గత ఏడాది వరకు ఈ తేదీని తెలంగాణ విమోచన..కాదు విలీన దినోత్సవం అంటూ రాజకీయ రగడ కొనసాగేది. ఈ ఏడాది పెరుగుతున్న పొలిటికల్ హీట్ లో పార్టీల స్టాండ్ మారింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రేపు (సెప్టెంబర్ 17) తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో నిర్వహించేందుకు రంగం సిద్దం చేసింది. ఇదే సమయంలో బీజేపీ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం