లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Bengaluru: డీజేహళ్లి కేసులో పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యూసఫ్ అరెస్టు, ఎన్ఐఏ దెబ్బతో అదే...

బెంగళూరు/కోప్పళ: దేశవ్యాప్తంగా అప్పట్లో కలకలం రేపిన బెంగళూరు డీజేహళ్ళి, కేజీహళ్ళి అల్లర్ల కేసులో పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు వివిద రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో దాడులు చేస్తున్న సమయంలో బెంగళూరు డీజేహళ్ళి గొడవల కేసులో పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని డీజేపీహళ్లిలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో నిందితులు ఆయన ఇంటి
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఆ రూ.2.50లక్షల కోట్లకు లెక్క చెప్పరే.. కేసీఆర్ వైఫల్యాలను, అవినీతిని టార్గెట్ చేస్తున్న కేంద్రమంత్రులు!!

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటనలు కొనసాగుతున్నాయి. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం లో భాగంగా పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై, ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగాశేరిలింగంపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ప్రహ్లాద్ జోషి తెలంగాణ ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగారు.

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement