లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
OTT Releases: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే – డోన్ట్...
గతంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఏ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి? అని జనాలు ఆరా తీసేవారు.. తమకు నచ్చిన సినిమాలకు వెల్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. థియేటర్ మాత్రమే కాదు.. ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సీరిస్ విడుదల అవుతుంది? అని వెతుకుతున్నారు. అంతేకాదు.. థియేటర్లతో పోల్చితే ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. థియేటర్లో సినిమాలు చూడాలంటే బోలెడు ఖర్చు.. అదే ఓటీటీలో అయితే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు.
కన్నడ డైరెక్టర్ తో రామ్ చరణ్ –
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తరువాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకున్నారు చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అందుతున్న