లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల పై చంద్రబాబు సంచలన నిర్ణయం..!!
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టిక్కెట్ల కేటాయింపు పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో ముందస్తుగానే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార - ప్రతిపక్ష పార్టీలు సీట్ల కేటాయింపు పైన ముందస్తు లీకులు - హెచ్చరికలు చేస్తున్నాయి. అందులో భాగంగా పార్టీ మహానాడు నంచి టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో 40 శాతం యువతకు సీట్లు ఇస్తామని.. సీనియర్లు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో
మునుగోడులో టిఆర్ఎస్కు సిపిఐ మద్దతు
రాజగోపాల్ రెడ్డి స్వార్ధంతో మునుగోడులో ఉపఎన్నిక బలవంతంగా ప్రజలపై రుద్దారని సిపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. అనివార్య పరిస్థితుల్లో మతోన్మాద బీజేపీని ఓడించడానికి టిఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
బీజేపీని ఓడించడమే...