లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
SBI: రుణ గహ్రీతలకు షాకిచ్చిన స్టేట్ బ్యాంక్.. వడ్డీ రేటు 70 బేసిస్ పాయింట్లు...
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Thursday, September 15, 2022, 12:33 [IST] SBI: గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తన బేస్ రేటు, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో వాటి రేట్లు వరుసగా 8.7%, 13.45%కి పెరిగింది. కొత్త
తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీక: సీఎం కేసీఆర్
CM KCR: తెలంగాణ యాస, భాష, భావుకతకు కాళోజీ సాహిత్యం ప్రతీకగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు సామాజిక ఉద్యమ కారుడిగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా చేసుకున్న సేవలను... సెప్టెంబర్ 9న ఆయన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. పద్మవిభూషణ్, ప్రజా కవి కాళోజీ నారాయణ రావు నిత్యం పరుల క్షేమం కోసమే పరితపించారని పేర్కొన్నారు. ఆయన శ్రమను గౌరవిస్తూనే.. తెలంగాణ సాహిత్యానికి, భాషకు కాళోజీ చేసిన కృషి