లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
కింగ్ ఈజ్ బ్యాక్! 71వ సెంచరీ చేసిన కోహ్లీ – అఫ్గాన్ టార్గెట్ 213
IND vs AFG, Asia Cup 2022 Super 4 Match: ఆసియాకప్ -2022 ఆఖరి పోరులో టీమ్ఇండియా విధ్వంసకరంగా ఆడుతోంది. అఫ్గానిస్థాన్కు 213 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. అభిమానుల కోరికను మన్నిస్తూ.. క్రికెట్ పిచ్పై తన ఆధిపత్యం కొనసాగిస్తూ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (122*; 61 బంతుల్లో 12x4, 6x6) తిరిగి తన పీక్ ఫామ్కు వచ్చేశాడు. మూడేళ్లకు పైగా ఎదురు చూస్తున్న 71వ అంతర్జాతీయ శతకం బాదేశాడు. అతడికి తోడుగా ఓపెనర్
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్పై ఐటీ దాడులు
వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో పలు ప్రదేశాల్లో దాడులు చేశారు.వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు...