లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ.. పాలసీదారులకు ఎల్ఐసీ ఉపశమనం
ఎల్ఐసీ బీమా పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఎల్ఐసీ తెలిపింది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ల్యాప్స్ అయిన వ్యక్తిగత పాలసీల పునరుద్ధరణ...
థామ్సన్ నుంచి మూడు కొత్త QLED TV లు లాంచ్ అయ్యాయి! ధర &...
| Published: Friday, September 9, 2022, 17:16 [IST] భారత టీవీ మార్కెట్లోని ప్రముఖ బ్రాండ్లలో థామ్సన్ కంపెనీ ఒకటి. ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త మోడల్ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు భారతదేశంలో దాని కొత్త సిరీస్ QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ టీవీలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇంకా ఈ సిరీస్ లో మూడు మోడల్ల టీవీ లు వస్తాయి. వీటి సైజుల ప్రకారం