లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
బ్రిటన్లో రాజుల పాలన ఉన్నట్టుండి రాణి చేతిలోకి ఎలా వెళ్లింది?
Elizabeth II Death: ఎలిజబెత్-2కి ఇలా అధికారం వచ్చింది.. విక్టోరియా రాణి తరవాత ఎన్నో దశాబ్దాల పాటు బ్రిటన్ను రాజులే పరిపాలించారు. కానీ...ఉన్నట్టుండి ఎలిజబెత్ రాణి తెరపైకి ఎందుకు వచ్చారు..? రాజుల పరిపాలన కాస్తా...రాణి చేతిలోకి ఎందుకు వచ్చింది..? ఇది తెలియాలంటే...మనం బ్రిటన్ కింగ్డమ్ గురించి చెప్పుకోవాలి. యూకే కింగ్డమ్ చరిత్ర చెప్పుకోవాలంటే...ముందుగా విక్టోరియా మహారాణి నుంచి మొదలు పెట్టాలి. దాదాపు 63 ఏళ్ల పాటు క్వీన్గా కొనసాగిన ఆమె 1901లో మృతి చెందారు. తరవాత ఆమె కొడుకు
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ పరిస్థితి విషమం
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ పరిస్థితి విషమం.. అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స
ఆస్పత్రికి చేరుకుంటున్న బీజేపీ శ్రేణులు కైలాసనాథన్ యుఎన్ మెహతా ఆసుపత్రికి చేరుకున్నారు.అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే దర్శనాబెన్ వాఘేలా, ఎమ్మెల్యే కోషిక్...