లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Petrol: పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు చెక్ చేశారా?
For Quick Alerts Subscribe Now For Quick Alerts ALLOW NOTIFICATIONS | Published: Monday, September 19, 2022, 7:34 [IST] ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా ఉంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 92.47 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 85.59 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. ఆదివారం నాటితో పోల్చుకుంటే వాటి ట్రేడింగ్ దాదాపుగా ఫ్లాట్గా
రేణుకా చౌదరి పై కొడాలి నాని ఫైర్ : సినీ పెద్దలు కోరగానే నాడు...
మాజీ మంత్రి కొడాలి నాని శాసనసభా వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు..మద్దతుగా నిలిచిన వారి పైన ఫైర్ అయ్యారు. అమరావతి - కమ్మరావతి పేర్లు ఎందుకు వచ్చాయో ఆలోచించాలన్నారు. అమరావతి పైన గ్రాఫిక్స్ త ఢిల్లీ ..ముంబాయి ని మించి పోయేలా చేస్తామని అభూత కల్పన చేసారని మండిపడ్డారు. ప్రతీ రాష్ట్ర రాజధాని 30 అసెంబ్లీ నియోకవర్గాల వరకు విస్తరించి ఉందని.. అమరావతి లో కేవలం ఒక మండలం లోని 29 గ్రామాలను రాజధానిగా గ్రాఫిక్స్ తో