లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Beauty Tips: అందమైన శరీరం మరియు చర్మం పొందాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసా?ఆర్గానిక్...
నేటి ఆహార ఉత్పత్తులు తరచుగా రసాయనాలు, సింథటిక్ ఎరువులు మరియు పురుగుమందులతో ప్రాసెస్ చేయబడతాయి. దీని కారణంగా, వివిధ ఆరోగ్య ప్రభావాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల కృత్రిమ ఆహారాలు, పురుగుమందులు వాడే ఆహార ఉత్పత్తులకు దూరంగా ఆర్గానిక్ ఫుడ్ కు మారడం ఆరోగ్యకరం. సేంద్రీయ వ్యవసాయం సహజ జలమార్గాలు, ఆరోగ్యకరమైన నేల, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా ఉన్న వన్యప్రాణులు, మెరుగైన వ్యవసాయ కార్మికులు మరియు సమతుల్య వాతావరణాన్ని సంరక్షించడానికి సమానమైన శ్రద్ధతో మెరుగైన జీవవైవిధ్య పర్యావరణ
ప్రజలతో ఒక ఆట, ప్రభుత్వంతో ఒక ఆట ఆడుతున్న బీజేపీ?
ఏ రోటికాడ ఆ పాట పాడాలంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతాపార్టీ నేతలు. ఎంత చేసినా ఏపీలో అధికారం రాదుకాబట్టి ప్రభుత్వంలోకానీ, పార్టీలోకానీ పదవుల విషయంలో ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని భావిస్తున్నారు. ఇక్కడి నాయకులకు కూడా ఏ అంశంపై ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో అర్థంకాని అయోమయావస్థకు చేరుకున్నారని, వారికి దిశ, నిర్ధేశం చేయాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అమరావతి రాజధానిగా ఉండే అంశంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా