లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Beauty Tips: అందమైన శరీరం మరియు చర్మం పొందాలంటే ఎలాంటి ఆహారాలు తినాలో తెలుసా?ఆర్గానిక్...

నేటి ఆహార ఉత్పత్తులు తరచుగా రసాయనాలు, సింథటిక్ ఎరువులు మరియు పురుగుమందులతో ప్రాసెస్ చేయబడతాయి. దీని కారణంగా, వివిధ ఆరోగ్య ప్రభావాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల కృత్రిమ ఆహారాలు, పురుగుమందులు వాడే ఆహార ఉత్పత్తులకు దూరంగా ఆర్గానిక్ ఫుడ్ కు మారడం ఆరోగ్యకరం. సేంద్రీయ వ్యవసాయం సహజ జలమార్గాలు, ఆరోగ్యకరమైన నేల, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా ఉన్న వన్యప్రాణులు, మెరుగైన వ్యవసాయ కార్మికులు మరియు సమతుల్య వాతావరణాన్ని సంరక్షించడానికి సమానమైన శ్రద్ధతో మెరుగైన జీవవైవిధ్య పర్యావరణ
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ప్రజలతో ఒక ఆట, ప్రభుత్వంతో ఒక ఆట ఆడుతున్న బీజేపీ?

ఏ రోటికాడ ఆ పాట పాడాలంటున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు. ఎంత చేసినా ఏపీలో అధికారం రాదుకాబట్టి ప్రభుత్వంలోకానీ, పార్టీలోకానీ పదవుల విషయంలో ఢిల్లీ పెద్దలు రాష్ట్రాన్ని పట్టించుకోవడంలేదని భావిస్తున్నారు. ఇక్కడి నాయకులకు కూడా ఏ అంశంపై ఎటువంటి స్టాండ్ తీసుకోవాలో అర్థంకాని అయోమయావస్థకు చేరుకున్నారని, వారికి దిశ, నిర్ధేశం చేయాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండే అంశంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement