లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

టీ20 ప్రపంచకప్ జట్టులో బుమ్రా, హర్షల్ పటేల్ !

T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గాయాల నుంచి కోలుకున్న వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో శిక్షణ పొందుతున్నారు.  ఎంపిక లాంఛనమే! ఏఎన్ ఐ సమాచారం ప్రకారం.. బుమ్రా ఎన్సీఏలో క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తున్నట్లు
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

రూ.8వేల బ‌డ్జెట్ ధ‌ర‌లో Realme స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ఫీచ‌ర్ల కోసం చూడండి!

| Published: Tuesday, September 13, 2022, 16:16 [IST] చైనాకు చెందిన మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ రియ‌ల్‌మీ మ‌రో కొత్త మోడ‌ల్ మొబైల్‌ను భార‌త మార్కెట్ కు ప‌రిచ‌యం చేసింది. Realme Narzo 50i Prime పేరుతో రూపొందించిన మొబైల్‌ను మంగళవారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీ పేర్కొంది. ఇది 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది, ఇది 4 రోజుల వరకు

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement