లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
సకల జనుల సమ్మెకు నేటికి 11 ఏళ్లు.. ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసుకున్న శ్రీనివాస్ గౌడ్
స్వ రాష్ట్ర కాంక్ష నెరవేరేందుకు ఉద్యమకారుల పోరాటం అజరామరం. మలి విడత పోరాటంలో ప్రతీ ఘట్టం ముఖ్యమైనదే. సాగర హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె చేయడంతో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సేవలు నిలిచిపోయాయి. 42 రోజుల పాటు జరిగిన సమ్మె ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా చాటింది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ రవాణా సేవలు నిలిచిపోయాయి. ప్రైవేట్ రవాణా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు
తెలుగు సినీ పరిశ్రమపై అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
కథానాయిక అమలాపాల్ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సినీ పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతిలో బందీ అయిందని వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో అది వైరల్ అవుతోంది. తెలుగులో అతి తక్కువ సినిమాలు మాత్రమే చేసిన అమలాపాల్ తాను అంత తక్కువ సినిమాలు చేయడానికి కారణాలను వివరించారు. కొన్నికుటుంబాల చేతిలో బందీ తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టిన సమయంలో తనకు ఒక విషయం బాగా అర్థమైందని, ఇక్కడి