లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Guppedantha Manasu: నువ్ అబద్ధమా.. నీ ప్రేమ అబద్ధమా.. నాకోసం వచ్చేస్తావా?
వసుధార కోసం రిషి మాట్లడాటడేందుకని ఒక చోట ఎదురు చూస్తుంటాడు. ఇంతలో వచ్చిన వసుధార.. సార్ ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు అని అంటుంది. నీకు గాలి, నీరు, పకృతి అంటే ఇష్టం కదా వసుధార.. వాటి సాక్షిగానే నీతో మాట్లాడాలని రమ్మన్నాను అని రిషి చెబుతాడు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని కంగారుగా మనసులో అనుకుంటుంది వసుధార. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నా అని అనుకుంటున్నావా .. అన్ని కొత్తగానే అనిపిస్తున్నాయని రిషి అంటాడు. ఇలా ఆసక్తిర కథనంతో
అయ్య బాబోయ్- 40 మందికి పశువుల ఇంజెక్షన్ ఇచ్చేసిన బెండు అప్పారావు
Ahmednagar Bogus Doctor: హీరో అల్లరి నరేశ్ నటించిన 'బెండు అప్పారావు' సినిమా గుర్తుందా? అందులో జనాలకు లేని రోగాలను ఉన్నట్లు చూపించి డబ్బులు గుంజేస్తాడు హీరో. తాజాగా మహారాష్ట్రలో అలాంటి ఘటనే జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇక్కడి బోగస్ డాక్టర్ ఏకంగా 40 మంది రోగులకు పశువుల ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఇదీ జరిగింది మహారాష్ట్రలో ఓ బోగస్ డాక్టర్ చేసిన ఈ నిర్వాకం ఆలస్యంగా బయటకొచ్చింది. వైద్యుడినని చెప్పుకునే ఓ వ్యక్తి జంతువులకు