లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
తమన్నా బాలీవుడ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్
బాలీవుడ్ లో హిట్ దక్కించుకోవాలని దాదాపు దశాబ్దకాలంగా ప్రయత్నాలు చేస్తోంది తమన్నా. కానీ ఆమె కల మాత్రం తీరడం లేదు. సౌత్లో నెంబర్వన్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అయిన ఈ మిట్కీబ్యూటీకి బాలీవుడ్లో...
నాపై చర్యలు తర్వాత..ముందు కేసీఆర్పై, ఆ మంత్రులపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ప్రజాప్రస్థానం పాదయాత్రలో గతంలో మంత్రి నిరంజన్ రెడ్డి తనపై మంగళవారం మరదలు అంటూ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ షర్మిల ఎవడ్రా నీకు మరదలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడి ఆయనను వీధికుక్కతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ను టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నేతలు వైయస్