లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
ఇకనుండి ఇంటికి కాపలాగా నాగుపాము
ఆ ఇంటికి కాపలాగా.. నాగుపాముప్రతి ఇంటి వద్ద కుక్కలు కాపలాగా ఉంటాయి. కాపలా కోసం కొందరు కుక్కలను పెంచుకుంటారు. శత్రువుల దాడి నుంచి తప్పించుకునే విషయంలో కుక్కలు ఎంతో మేలు చేస్తుంటాయి. కానీ...
హతవిధి! వీధి వీధిలో వరదే- ప్రతి ఇంట్లో బురదే- బెంగళూరు కష్టాలు!
Bengaluru Rains: కర్ణాటకను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. వర్షాల ధాటికి బెంగళూరును వరదలు ముంచెత్తాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు పడవలు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. రహదారులపైకి వరదనీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాక్టర్లపై టెకీలు భారీ వర్షాలకు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించగా కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు బోధిస్తున్నాయి. కానీ బెంగళూరులో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు