లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Ghee: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి

తెలుగిళ్లలో భోజనం పూర్తవ్వాలంటే నెయ్యి ఉండాల్సిందే.పప్పులో వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. లంచ్ బాక్సులతో ఆఫీసులకు వెళ్లే వారిని పక్కన పెడితే ఇంట్లో వేడివేడిగా భోజనం చేసే వారంతా నెయ్యితో ఓ ముద్ద కచ్చితంగా తింటారు. తెలుగింటి భోజనంలో నెయ్యి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అంతేకాదు బూరెలు, బొబ్బట్లు, చక్కెరపొంగళి వంటి స్వీట్లు వండినప్పుడు, బిర్యానీ ఘుమఘుమలకు నెయ్యి కచ్చితంగా ఉండాల్సిందే. కానీ కొంతమంది నెయ్యి తినకూడదు. ఈ విషయం చాలా
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం

Published: Sunday, September 11, 2022, 8:00 [IST] దాదాపు 200 సంవత్సరాలు బ్రిటీషు వారి పాలనలో మగ్గి, ఎంతోమంది అమరవీరులు ప్రాణ త్యాగం వల్ల మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరికి తెలిసిందే. దీనికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన శుభదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఖ్యాతిని తెలిపే మువ్వెన్నెల జెండాను సగర్వంగా ఎగుర వేస్తారు. Recommended Video - Watch Now! Maruti Alto K10 Launched

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement