లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Ghee: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి
తెలుగిళ్లలో భోజనం పూర్తవ్వాలంటే నెయ్యి ఉండాల్సిందే.పప్పులో వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. లంచ్ బాక్సులతో ఆఫీసులకు వెళ్లే వారిని పక్కన పెడితే ఇంట్లో వేడివేడిగా భోజనం చేసే వారంతా నెయ్యితో ఓ ముద్ద కచ్చితంగా తింటారు. తెలుగింటి భోజనంలో నెయ్యి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అంతేకాదు బూరెలు, బొబ్బట్లు, చక్కెరపొంగళి వంటి స్వీట్లు వండినప్పుడు, బిర్యానీ ఘుమఘుమలకు నెయ్యి కచ్చితంగా ఉండాల్సిందే. కానీ కొంతమంది నెయ్యి తినకూడదు. ఈ విషయం చాలా
దేశ రాజధానిలో జాతీయ జెండాకు ఘోర అవమానం [వీడియో].. మండిపడుతున్న జనం
Published: Sunday, September 11, 2022, 8:00 [IST] దాదాపు 200 సంవత్సరాలు బ్రిటీషు వారి పాలనలో మగ్గి, ఎంతోమంది అమరవీరులు ప్రాణ త్యాగం వల్ల మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరికి తెలిసిందే. దీనికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన శుభదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఖ్యాతిని తెలిపే మువ్వెన్నెల జెండాను సగర్వంగా ఎగుర వేస్తారు. Recommended Video - Watch Now! Maruti Alto K10 Launched