లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Jr ఎన్టీఆర్, పవన్, బాలయ్య.. వీళ్ళతో ప్రాజెక్టులు ఎందుకు క్యాన్సల్ అయ్యాయంటే: కృష్ణవంశీ
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అతికొద్ది దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. గులాబీ, మురారి, నిన్నే పెళ్ళాడుతా, చందమామ, ఖడ్గం, శ్రీ ఆంజనేయం ఇలా విభిన్నమైన తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ ను థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే ఆయన గతంలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ లతో కూడా సినిమాలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టులో అనుకోకుండా క్యాన్సిల్ అయ్యాయి. ఆ
యష్ కి ఐ లవ్యూ చెప్పిన వేద- మొదటిసారి ఆదిత్యకి రాఖీ కట్టినందుకు సంబరంలో...
మాలిని శర్మకి, సులోచన రత్నం కి రాఖీ కట్టాలని అనుకుంటారు. ఇద్దరు తమ తమ భర్తల దగ్గరకి వెళ్ళి డబ్బుల కోసం రాఖీ కట్టడానికి వస్తుందని ఒకరు మీద మరొకరు చాడీలు చెప్తారు. ఖుషి వేద దగ్గరకి వచ్చి అన్నయ్యకి రాఖీ కడతాను అని అడుగుతుంది. మాలిని రత్నాన్ని తీసుకుని సులోచన ఇంటికి వస్తుంది. మాలిని శర్మకి, సులోచన రత్నానికి రాఖీ కడతారు. రాఖీ కట్టినందుకు పడవ పరకో ఇచ్చి పంపించండి అని సులోచన అంటుంది. శర్మ