లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

Jr ఎన్టీఆర్, పవన్, బాలయ్య.. వీళ్ళతో ప్రాజెక్టులు ఎందుకు క్యాన్సల్ అయ్యాయంటే: కృష్ణవంశీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అతికొద్ది దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. గులాబీ, మురారి, నిన్నే పెళ్ళాడుతా, చందమామ, ఖడ్గం, శ్రీ ఆంజనేయం ఇలా విభిన్నమైన తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ ను థ్రిల్లర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే ఆయన గతంలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ లతో కూడా సినిమాలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టులో అనుకోకుండా క్యాన్సిల్ అయ్యాయి. ఆ
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

యష్ కి ఐ లవ్యూ చెప్పిన వేద- మొదటిసారి ఆదిత్యకి రాఖీ కట్టినందుకు సంబరంలో...

మాలిని శర్మకి, సులోచన రత్నం కి రాఖీ కట్టాలని అనుకుంటారు. ఇద్దరు తమ తమ భర్తల దగ్గరకి వెళ్ళి డబ్బుల కోసం రాఖీ కట్టడానికి వస్తుందని ఒకరు మీద మరొకరు చాడీలు చెప్తారు. ఖుషి వేద దగ్గరకి వచ్చి అన్నయ్యకి రాఖీ కడతాను అని అడుగుతుంది. మాలిని రత్నాన్ని తీసుకుని సులోచన ఇంటికి వస్తుంది. మాలిని శర్మకి, సులోచన రత్నానికి రాఖీ కడతారు. రాఖీ కట్టినందుకు పడవ పరకో ఇచ్చి పంపించండి అని సులోచన అంటుంది. శర్మ

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement