లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మేం ఓట్లేస్తేనే జగన్ గెలిచింది- ఉండవల్లి శ్రీదేవి వర్గీయుల ధిక్కార స్వరం
తాడికొండ వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. అదనపు సమన్వయ కర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించినప్పటి నుంచి మొదలైన కకా ఇంకా చల్లారలేదు. ఇంకా తాడికొండలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. కనీసం ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఎక్కడా ఏ నియోజకవర్గంలో కూడా లేని అదనపు సమన్వయ కర్త పోస్టు ఇక్కడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కేవలం తాడికొండ నియోజకవర్గంపై మాత్రమే అదనపు
పొన్నియిన్ సెల్వన్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి తమిళ సినిమా
మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ రిలీజ్కు ముందే ఓ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో ఏ తమిళ సినిమాకు దక్కని ఘనత అది.ఇండియా గర్వించదగిన దర్శకుల్లో ఒకరైన మణిరత్నం ఎంతో ఇష్టపడి...