లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మనీ మార్కెట్ నుంచి రూ.8,500 కోట్లు తెచ్చిన రిలయన్స్- ఏం ప్లాన్ వేసిందో?
Reliance Retail and Jio: మన దేశంలో రిటైల్, టెలికాం సెక్టార్లలో లీడింగ్ పొజిషన్లలో ఉన్న రిలయన్స్ గ్రూప్ (Reliance Group) కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (Reliance Retail Ventures), రిలయన్స్ జియో (Reliance Jio), తమ స్థానాన్ని మరింత పరిష్టం చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ కోసం రూ.8,500 కోట్లను సమీకరించాయని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఈ మొత్తాన్ని కూడగట్టాయన్నది సమాచారం. లోన్ల మీద
యూకే కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్, ప్రకటించిన కన్జర్వేటివ్ పార్టీ
UK Prime Minister Liz Truss Profile: యూకే ప్రధానిగా లిజ్ ట్రస్.. యూకే ప్రధాని రేసులో లిజ్ ట్రస్ విజయం సాధించారు. మొదటి నుంచి రిషి సునక్ కన్నా లీడ్లో ఉన్న లిజ్..ఫైనల్ కౌంట్డౌన్లోనూ ముందంజలో నిలిచారు. లిజ్ ట్రస్ 81,326 ఓట్లు దక్కించుకోగా.. రిషి సునాక్కు 60,339 ఓట్లు వచ్చాయి. దాదాపు 21వేల ఓట్ల తేడాతో సునక్పై గెలుపొందారు. ఈ సందర్భంగా యూకే ప్రధాని హోదాలో లిజ్ ట్రస్ ప్రసంగించారు. పన్నులను తగ్గించి, దేశ