లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, చివరి మాటలు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్న భర్త!

విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మధుమేహ వైద్య పరీక్షలు చేయించేందుకు వెళ్తూ ప్రమాదవాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు దంపతులు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్మ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదానికి ముందు తన భార్య అన్న మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఆ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన బంధువులంతూ కంటతడి పెడుతున్నారు. వినాయకచవితికి ముందే వెళ్లాల్సి ఉండగా.. విజయవాడ జిల్లాలోని గణపవరానికి చెందిన భాస్కర్ రెడ్డి నర్సమ్మ ఆరోగ్య
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

24 గంటల్లో 2 శిఖరాలు అధిరోహించిన తెలంగాణ బిడ్డ

దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో ఉంటే.. తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి మాత్రం తనదైన శైలిలో వేడుకలు జరుపుకొంది. యూరప్‌లోని 2 ఎత్తైన శిఖరాలను 24 గంటల్లో అధిరోహించింది. అక్కడ మువ్వన్నెల జెండాను ముద్దాడింది....

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement