లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, చివరి మాటలు గుర్తు చేసుకుంటూ విలపిస్తున్న భర్త!
విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మధుమేహ వైద్య పరీక్షలు చేయించేందుకు వెళ్తూ ప్రమాదవాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు దంపతులు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్మ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదానికి ముందు తన భార్య అన్న మాటలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఆ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన బంధువులంతూ కంటతడి పెడుతున్నారు. వినాయకచవితికి ముందే వెళ్లాల్సి ఉండగా.. విజయవాడ జిల్లాలోని గణపవరానికి చెందిన భాస్కర్ రెడ్డి నర్సమ్మ ఆరోగ్య
24 గంటల్లో 2 శిఖరాలు అధిరోహించిన తెలంగాణ బిడ్డ
దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో ఉంటే.. తెలంగాణకు చెందిన ఓ అమ్మాయి మాత్రం తనదైన శైలిలో వేడుకలు జరుపుకొంది. యూరప్లోని 2 ఎత్తైన శిఖరాలను 24 గంటల్లో అధిరోహించింది. అక్కడ మువ్వన్నెల జెండాను ముద్దాడింది....