లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
వివో కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది – రూ.13 వేలలోపే!
వివో వై22 స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ అయింది. కంపెనీ బడ్జెట్ వై-సిరీస్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. వాటర్ డ్రాప్ తరహా నాచ్ డిస్ప్లేను వివో వై22లో అందించారు. మీడియాటెక్ హీలియో జీ85 గేమింగ్ ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్లో అందించారు. వివో వై22 ధరదీని ధరను 23,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.12,900) నిర్ణయించారు. ఇది 4
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్ – వివరాలివే
Telugu News / Telangana / South Central Railway Announced Special Trains Between Various Destinations
పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
21 August 2022, 10:36 IST
Special Trains: ప్రయాణికులకు...