లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

పులివెందులలో పోటీచేయడం గొప్పా? కుప్పంలో పోటీచేయడం గొప్పా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిట్లర్ ను మించిపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అభివర్ణించారు. సీఎం పర్యటన అంటేనే ప్రజలు హడలిపోతున్నారని, ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభకు ప్రజల్ని తరలించేందుకు వాడుతున్నారన్నారు. జనం తిరగబడతారనే భయంతోనే ఎక్కడికి వెళ్లినా డబుల్ బారికేడ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల తిరుగుబాటు ప్రారంభమైదని, వైసీపీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. మీడియాతో మాట్లాడిన నరేంద్ర జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రజలు దొంగల్ని, బందిపోటు దొంగల్ని చూసి భయపడేవారని, ఏపీలో మాత్రం
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

టీ కాంగ్రెస్ కీలక నేతలకు ఈడీ నోటీసులు – విచారణకు రావాలంటూ..!!

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అక్టోబర్న 10న విచారణకు రావాలని నిర్దేశించింది. నేషనల్ హెరార్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు విచారణ ఎదుర్కోనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటుగా రాహుల్ గాంధీ సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్నారు.సోనియా - రాహుల్ ను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆ విచారణ సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసలకు దిగారు. అయితే, ఇప్పుడు తెలంగాణల కాంగ్రెస్ కు

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement