లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
నరేంద్రమోడీ దత్తపుత్రుడు ఎవరు?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాజధాని అమరావతి మొండి గోడలుగా మిగిలిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు రోడ్డెక్కారని, దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఏపీ అధ్వాన్నస్థితికి చేరిందని, ఆంధ్రప్రదేశ్ అంటే అబద్దాల ప్రదేశ్గా మారిందన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియాతో సమావేశంలో చింతా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియాతో చింతా మోహన్ ఇంకా ఏమన్నారో ఆయన
చుండ్రును నివారించే వంటింటి ఔషధం: ఆవాలు..
సౌందర్య సంరక్షణలో జుట్టు కూడా ఉంటుంది. అందువల్ల, జుట్టు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి మనం కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టవచ్చు. ఇక నుండి మనం ఆవపిండిని చివర్లు చిట్లడం, జుట్టు రాలడం, చుండ్రు మరియు చిన్న వయస్సులోనే జుట్టు నెరవడం వంటి వాటికి చికిత్స చేయవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే వస్తువులను కొని తలకు రాసుకునే ముందు జాగ్రత్త పడొచ్చు. ఎందుకంటే ఇది దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కానీ ఈ సమస్యను ఎదుర్కోవడానికి