లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
మరో ఆపరేషన్ షురూ: చేతులెత్తేసిన అశోక్ గెహ్లాట్ – కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు..!!
జైపూర్: రాజస్థాన్లో ఆపరేషన్ డెజర్ట్ ఆరంభమైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ శాసన సభ్యులందరూ తిరుగుబాటు లేవదీశారు. మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధపడ్డారు. రాత్రికి రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్కు మింగుడు పడట్లేదు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గె, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్ను హుటాహుటిన రాజస్థాన్కు పంపించింది.అశోక్ గెహాట్.. అఖిల భారత
ఎక్సలెంట్ మైలేజ్తో వచ్చిన టొయోటా కొత్త కారు – ఈ ధరలో బెస్ట్...
టొయోటా హైరైడర్ కాంపాక్ట్ ఎస్యూవీ హైబ్రిడ్ వెర్షన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ఎస్-ట్రిమ్ ధర రూ.15.11 లక్షలుగా ఉంది. అదే ప్రారంభ ధర. ఇక టాప్ ఎండ్ వీ ట్రిమ్ ధరను రూ.18.99 లక్షలుగా నిర్ణయించారు. ఇక జీ వేరియంట్ ధరను రూ.17.49 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఈ హైబ్రిడ్ అర్బన్ క్రూజర్ హైరైడర్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోడ్ కూడా అందించారు. దీంతోపాటు హైరైడర్