లేటెస్ట్ న్యూస్ | Latest News Today
అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్
ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు
మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు
మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు
శ్రీకాళహస్తి , కాణిపాకం...
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...
న్యూస్ గురు
Starbucks: స్టార్బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి.. ఎవరంటే..
ఏప్రిల్ 2023 అతను ఆ పదవి నుండి నిష్క్రమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4% పడిపోయాయి. నరసింహన్ అక్టోబర్లో స్టార్బక్స్లో చేరనున్నారు. అయితే బారిస్టాలకు మెరుగైన వేతనాలు చెల్లించడం, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం వంటి వాటి గురించి కొన్ని నెలల పాటు కంపెనీ, దాని "రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి తెలుసుకున్న తర్వాత, ఏప్రిల్ 2023లో బాధ్యతలు చేపడతారు. రెకిట్ నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్లో చేరారు. 1999లో రెకిట్ను ఏర్పాటు
సీఎం ప్రయాణిస్తున్న విమానం గన్నవరంలో ల్యాండింగ్
సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.
సురక్షితంగా గన్నవరం ఎయిర్పోర్టులో తిరిగి ల్యాండింగ్.
ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.
రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి.
ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్...