లేటెస్ట్ న్యూస్ | Latest News Today

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

అరుణాచలంకు వెళ్ళాలా ?… ఏపియస్ ఆర్టీసీ బంపర్ అఫర్

ప్రముఖపుణ్యక్షేత్రం అరుణాచలంకు ఆర్టీసీ బస్సు మూడు రోజుల ప్రత్యేక ప్యాకేజీతో భక్తుల కోసం బస్సు ఏర్పాటు మార్చి 5వ తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ పీఎన్.బీఎస్ స్టేషన్ నుంచి బయల్దేరనున్న బస్సు శ్రీకాళహస్తి , కాణిపాకం...
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో 8 గంటల పాటు విచారణ చేసింది సిబిఐ ఈ కేసులో మనీష్ సిసోడియా ఏ వన్ నిందితుడిగా ఉన్నారు. రేపు సిసోడియా...

పాలిటిక్స్ గురు

జగన్‌ మాటలు కట్‌ చేసి...

రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే .. కేంద్రం చెప్పింది కూడా అదే.. చంద్రబాబు, ఎల్లోమీడియాకు వేరేలా కన్పిస్తుంది - సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. దాన్ని చంద్రబాబు,...

భక్తి గురు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ దంపతులు, ఈవో లవన్న దంపతుల ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక...

న్యూస్ గురు

Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

ప్రధాని మోడీపై దాడికి పీఎఫ్ఐ కుట్ర: ఉగ్రమూకకు శిక్షణ: షాకింగ్ విషయం వెల్లడించిన ఈడీ!!

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై దాడి చేయడానికి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర చేసిందని ఈడీ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై దాడికి ప్రయత్నం చేసిందని, దీని కోసం కొంత మందికి శిక్షణ ఇచ్చిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీపై పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) దాడికి పాల్పడడానికి, ఉత్తరప్రదేశ్లో టెర్రర్‌ మాడ్యూళ్లను తయారుచేయడానికి, మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో దాడులు
Breakin Guru | Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Latest News Today Online

వరంగల్,యాదాద్రి భువనగిరి హైవేపై తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ.!అందుబాటులోకి రానున్న నాగోల్ ఫ్లైఓవర్.!

హైదరాబాద్: హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్.ఆర్.డి.పి తో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాహన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ముందుగా ప్రాధాన్యతనిచ్చి అవసరమున్న చోట ఫ్లై ఓవర్లు, ఆర్ ఓ బి లు, అండర్ పాస్ లు నగరానికి నలువైపులా నిర్మించి ట్రాఫిక్

పాపులర్ న్యూస్

స్పెషల్ గురు

Advertisement